-ప్రణాళిక కాలం - 1961-66
🔹-నమూనా - పీసీ మహలనోబిస్ 2 రంగాల నమూనా
🔹-ప్రణాళిక లక్ష్యం - వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించడం
🔹-ప్రణాళికా సంఘం అధ్యక్షులు - జవహర్లాల్ నెహ్రూ, లాల్బహదూర్ శాస్త్రి
🔹-ఉపాధ్యక్షుడు - జీఎల్ నందా
🔹-వృద్ధిరేటు లక్ష్యం - 5.6 శాతం
🔹-సాధించిన వృద్ధిరేటు - 2.8 శాతం
🔹-ప్రణాళికా వ్యయంలో ప్రభుత్వరంగం వాటా - 64.7 శాతం
🔹-ప్రణాళికా వ్యయంలో ప్రైవేటురంగం వాటా - 35.3 శాతం
🔹-ప్రభుత్వరంగ పెట్టుబడి - రూ.8,580 కోట్లు
🔹-ఈ ప్రణాళిక కాలంలో రష్యా సహకారంతో బొకారో ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు.
🔹-1964లో భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (IDBI), 1965లో భారత ఆహార సంస్థ (FCI)లను స్థాపించారు.
🔹-హరితవిప్లవం ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభమైంది.
🔹భారతదేశ హరితవిప్లవ పితామహుడు - యం. యస్. స్వామినాథన్
🔹ప్రపంచ హరిత విప్లవ పితామహుడు - నార్మన్ బోర్లంగ్
🔹- ఈ ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు.