గజల్ ప్రక్రియను తెలుగులో ప్రారంభించింది?
- డా. సి.నారాయణ రెడ్డి
తొలి తెలుగు శతావధానం 1285లో కాకతీయుల ఆస్థానంలో జరిగింది. మల్లినాధుడు (సిద్ధాంత గ్రంథం)
- రాళ్లబండి కవితా ప్రసాద్
తెలంగాణ ప్రథమ శతావధాని?
- శ్రీమాన్ శిరిశినగల్ కృష్ణమాచార్యులు
చండూరు సాహితీ మేఖలను స్థాపించింది ఎవరు?
- 1934లో నల్లగొండ జిల్లా చండూరులో అంబడిపూడి వెంకటరత్నం
తెలంగాణ నాటక సంప్రదాయ కళారూపాలు ఏవి?
- దాసరి బాగోతం, వీధి నాటకం, చెంచునాటకం, గంటి బాగోతం, గొండి బాగోతం
తెలంగాణ ఇంద్రజాల సంప్రదాయ కళా రూపాలు?
- కాటిపాపలు, యక్షిణి, పెద్దమ్మలు
రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు ముగిసింది?
- 1951, అక్టోబర్ 21న
మా భూమి నాటకాన్ని రాసిందెవరు?
- 1947లో సుంకర సత్యనారాయణ
శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపన సభకు అధ్యక్షులు?
- పాల్వంచ జమీందారు పార్థసారధి అప్పారావు (1901, సెప్టెంబర్ 1)
శేషాద్రి రమణ కవులు ఎవరు?
- దూపాటి వెంకట రమణాచార్యులు, దూపాటి శేషాచార్యులు
1918లో సూర్యాపేటలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరు?
- పువ్వాడ వెంకటప్పయ్య
తెలంగాణలో మొదటి సాంఘిక నాటకం ఏది? రాసింది ఎవరు?
- కనక దాసు, చందాల కేశవదాసు
హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ మాట్లాడేవారి సంఖ్య?
- 12 శాతం