వన్యప్రాణి సంరక్షణ చట్టాలు
- మద్రాసు అడవి ఏనుగుల సంరక్షణ చట్టం -1873
- భారతీయ ఏనుగుల భద్రతా చట్టం -1879
- అటవీ పక్షులు, జంతువుల భద్రతా చట్టం -1912
- బెంగాల్ ఖడ్గమృగ సంరక్షణ చట్టం -1932
- అస్సాం ఖడ్గమృగ సంరక్షణ చట్టం -1954
- జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం -1972
- అడవుల సంరక్షణ చట్టం -1980
గణాంకాలు
- భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థను 1952లో నెలకొల్పారు.
- దేశంలో మొత్తం సజీవ జాతులు 1,50,000 ఉన్నట్లు అంచనా.
- ప్రస్తుతం దేశంలో 103 జాతీయ పార్కులున్నాయి.
- అభయారణ్యాల సంఖ్య - 500 పైగా
- బయోస్ఫియర్ రిజర్వులు-18
- టైగర్ రిజర్వులు -49
- ఎలిఫెంట్ రిజర్వులు - 32
ప్రాజెక్ట్ టైగర్ - Project Tiger-1973
- 1972లో పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు.
- 1973 ఏప్రిల్ 1న పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించారు.
- దేశంలో మొదటి టైగర్ ప్రాజెక్ట్ - బండీపూర్ (కర్ణాటక)-1973
- జిమ్ కార్బెట్ పార్కును కూడా 1973లోనే టైగర్ ప్రాజెక్టుగా ప్రకటించారు.
- దేశంలో మొత్తం టైగర్ రిజర్వులు - 49
- చివరగా ఏర్పాటైన టైగర్ రిజర్వులు: 49వది ఒరంగ్ (అసోం), 48వది రాజాజి (ఉత్తరాఖండ్)
- దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వు - నాగార్జునసాగర్ - శ్రీశైలం
- అతి చిన్న టైగర్ రిజర్వులు - ఒరంగ్ (అసోం), బోర్ (మహారాష్ర్ట)
- అత్యధిక టైగర్ రిజర్వులు ఉన్న రాష్ర్టం - మధ్యప్రదేశ్
- దేశంలో మొత్తం పులుల సంఖ్య (2016 ప్రకారం) - 2500
- అత్యధిక పులులున్న రాష్ర్టం - కర్ణాటక
- పులులు ఎక్కువగా ఉన్న రిజర్వు - సుందర్బన్స (పశ్చిమ బెంగాల్)
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ - Project Elephant - 1992
- దేశంలో ఏనుగుల సంరక్షణ కోసం 1992 ఫిబ్రవరి 13న ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రారంభించారు.
- దేశంలో 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి.
- ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ర్టం కేరళ.
- దేశంలో మొత్తం 20,000 ఏనుగులు ఉన్నట్లు అంచనా.
ఏనుగుల సంచారాన్ని బట్టి 3 జోన్లుగా విభజించారు..
- గ్రీన్ జోన్: ఏనుగులకు - మానవులకు ఘర్షణ లేని ప్రాంతాలు.
- ఎల్లో జోన్: ఏనుగులు - మానవులకు తరచుగా ఘర్షణలు జరిగే ప్రాంతాలు.
- రెడ్ జోన్: ఏనుగులు - మానవులకు మధ్య ఎప్పుడూ ఘర్షణలు జరిగే ప్రాంతాలు.
ప్రాజెక్ట్ క్రోకోడైల్ - Project Crocodile - 1974
- ప్రపంచంలో దీన్ని 1974లో ప్రారంభించారు.
- 1975లో ఐక్యరాజ్య సమితి సహకారంతో దేశంలో ప్రారంభించారు.
- చెన్నైలో మొదటి క్రోకోడైల్ బ్యాంకు ఏర్పాటు చేశారు.
- దేశంలో 8 రాష్ట్రాల్లో 16 మొసళ్ల కేంద్రాలున్నాయి.
- వేగంగా అంతరించిపోతున్న మొసళ్ల జాతులు- ఘరియల్, మగ్గర్, ఎస్టూరైన్.
- ఘరియల్ జాతి గేవియాలిడే జాతికి చెందింది. ఇవి సన్నని, పొడవైన ముట్టె కలిగి ఉంటాయి.
- తెలంగాణలో మొసళ్ల సంరక్షణ కేంద్రాలు- మంజీర (మెదక్), శివరాం (ఆదిలాబాద్), నాగార్జునసాగర్ (నల్గొండ), కిన్నెరసాని (ఖమ్మం).
- ఆంధ్రప్రదేశ్లో మొసళ్ల సంరక్షణ కేంద్రాలు - కర్నూలు - శ్రీశైలం, తూర్పుగోదావరి - కోరింగ, ఉభయ గోదావరి - పాపికొండలు
పాజెక్ట్ సీ టర్టిల్(Project Seaturtile)-1975
- తాబేళ్ల సంరక్షణకు 1975లో ప్రాజెక్ట్ సీ టర్టిల్ ప్రారంభించారు.
తాబేళ్ల రక్షణ కేంద్రాలు
- ఒడిశా -గహిర్మాథా బీచ్ (ఆలివ్ రిడ్లే తాబేళ్ల రకం)
- తమిళనాడు - ట్యుటికోరన్ (హాక్స్బిల్ తాబేళ్ల రకం)
ప్రాజెక్ట్ స్నో లెపార్డ (మంచు చిరుత)(Project Snow Leopard)-2009
2009 జనవరిలో 5 రాష్ట్రాల్లో ప్రారంభమైంది. అవి..
1. జమ్మూకశ్మీర్ 2. హిమాచల్ప్రదేశ్ 3. ఉత్తరాఖండ్ 4. అరుణాచల్ ప్రదేశ్ 5. సిక్కిం
ప్రాజెక్ట్ రెడ్ పాండా (క్యాట్ బేర్)-Project Red Ponda(1966)
1966లో పద్మజా నాయుడు.. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో రెడ్ పాండా పార్కును ప్రారంభించారు.
ఇవి నివసించే రాష్ట్రాలు - అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్.
గంగా డాల్ఫిన్ సంరక్షణ
- డాల్ఫిన్ను జాతీయ జలచర జంతువుగా గుర్తించారు. ఇవి భారత్లో గంగా, బ్రహ్మపుత్రా నదుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
- వీటి సంరక్షణకు ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రినో విజన్ 2020(Rhino Vision-2020)
- 2020 నాటికి ఖడ్గమృగాల (రినోల) సంఖ్యను 2000 నుంచి 3000కు పెంచడం దీని ఉద్దేశం.
- అదేవిధంగా ఖడ్గమృగాలను దేశంలోని 7 సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.
- మొదటిసారిగా ఖడ్గమృగాలను తరలించిన సురక్షిత ప్రాంతం - మానస్ రిజర్వ (అసోం)
- ఈ ప్రాజెక్టుకు సహాయం అందించే సంస్థలు: International Rhino Foundation; Asian Rhino and Elephant Action Strategy India
జాతీయ పార్కులు(National Parks in India)
- దేశంలో 103 జాతీయ పార్కులున్నాయి. వీటి వైశాల్యం - 40,500 చ.కి.మీ.
- దేశ వైశాల్యంలో వీటి శాతం - 1.23%
- దేశంలో పెద్ద జాతీయ పార్కులు - హేమిస్ (జమ్మూ కశ్మీర్), జిమ్ కార్బెట్ (ఉత్తరాఖండ్)
- దేశంలో చిన్న జాతీయ పార్కు - సౌత్ బటన్ (అండమాన్ నికోబార్స)
- హేళీ పార్కు 1936లో ఏర్పాటైంది. దీన్ని 1973లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుగా మార్చారు.
- జమ్మూ కశ్మీర్: దాచీగాం (హంగుల్)
- పశ్చిమ బెంగాల్: జల్దపార (ఖడ్గమృగాలు), పద్మజానాయుడు పార్కు (ఎర్ర పాండాలు)
- కేరళ: పెరియార్
- గుజరాత్: గిర్ (ఆసియా సింహాలు), వేలవాదర్ (నల్లబాతులు)
- రాజస్థాన్: కియోలడియో ఘనా నేషనల్ పార్క - ఇంతకుముందు భరత్పూర్ బర్డ శాంక్చ్యురీగా పిలిచేవారు. (సైబీరియా కొంగలు)
- మధ్యప్రదేశ్: కన్హా (బెట్వా నది ఈ పార్కు మధ్య గుండా పోతుంది)
- అసోం: కజిరంగా (ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు)
- ఒడిశా: నందన్కానన్ (తెల్ల పులులు)
- తమిళనాడు: గిండి (పాములకు ప్రసిద్ధి)
- గోవా: సలీం అలీ (పక్షి సంరక్షణ కేంద్రం)
బయోస్ఫియర్ రిజర్వులు(Biosphere Reserves)
దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వులున్నాయి
- నీలగిరి - తమిళనాడు-కేరళ - 1986 (దేశంలో మొదటిది)
- నొక్రెక్ - మేఘాలయ (1988)
- నందాదేవి - ఉత్తరాఖండ్ (1988)
- గల్ఫ్ ఆఫ్ మన్మార్ - తమిళనాడు (1989)
- సుందర్బన్స - పశ్చిమ బెంగాల్ (1989)
- గ్రేట్ నికోబార్ - నికోబార్స (1989)
- మానస్ - అసోం (1989)
- సిమ్లిపాల్ - ఒడిశా (1994)
- డిబ్రూ - సైఖోవా - అసోం (1997)
- దిహాంగ్ - అరుణాచల్ప్రదేశ్ (1998)
- పచ్మర్హి - మధ్యప్రదేశ్ (1999)
- కాంచనజంగ - సిక్కిం (2000)
- అగస్త్యమలై - కేరళ (2001)
- అమర్కంటక్ - మధ్యప్రదేశ్ (2005)
- కచ్ - గుజరాత్ (2008)
- కోల్డ్ డిజర్ట - హిమాచల్ ప్రదేశ్ (2009)
- శేషాచలం - ఆంధ్రప్రదేశ్ (2001)
- పన్నా - మధ్యప్రదేశ్ (2011)
- బయోస్ఫియర్ రిజర్వుల్లో పెద్దది - కచ్ (12,454 చ.కి.మీ)
- చిన్నది - డిబ్రూ-సైఖోవా (765 చ.కి.మీ)
దేశంలో యునెస్కో గుర్తించిన బయోస్ఫియర్ రిజర్వులు -10. అవి..
- నీలగిరి
- నందాదేవి
- సుందర్బన్స
- గల్ఫ్ ఆఫ్ మన్మార్
- సిమ్లిపాల్
- పచ్మర్హి
- నక్రిక్
- అమర్ కంటక్
- గ్రేట్ నికోబార్
- అగస్త్యమలై
హాట్స్పాట్స్..
ఒకప్పుడు జీవ వైవిధ్యం గల ప్రాంతాలు, ప్రస్తుతం మానవ చర్యల వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొనే భౌగోళిక ప్రాంతాలను ఎకలాజికల్ హాట్స్పాట్స్ అంటారు.