మహాకవి ధూర్జటి - Dhurjati
VINAYS INFO
ధూర్జటి :
రాజులు మత్తులు, వాళ్ళ సేవ నరకప్రాయం, వారిచ్చే దాసీలు, పల్లకీలు, గుర్రాలు, నగలు మొదలైనవి ఆత్మవ్యధా బీజాలు అని నిర్భయంగా చాటిన మొదటి తెలుగు కవి ధూర్జటి. "శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం" అనే పద్య కావ్యాన్ని రాసి దేవినికే అంకితమిచ్చాడు. కాళహస్తి స్థల పురాణాన్ని తక్కిన కవులందరూ భౌతిక వర్ణన చేస్తే ధూర్జటి ఆధ్యాత్మిక సంపదతో పురవర్ణన చేశాడు. ఇతను గొప్ప శివ భక్తుడు.