New Governors Appointed to Five States by President of India Ramnath Kovind
VINAYS INFO
దేశంలోని ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఐదు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్రపాలిత ప్రాంతం అయిన అండమాన్ నికోబర్ కు లెఫ్టెనెంట్ గవర్నర్ ను నియమించారు.
కొత్త గవర్నర్లు వీరే
తమిళనాడు : భన్వరిలాల్ పురోహిత్ బీహార్ : సత్యపాల్ మాలిక మేఘాలయ : గంగాప్రసాద్ అరుణాచల్ ప్రదేశ్ : బీడీ మిశ్రా అసోం : జగదీష్ ముఖీ అండమాన్ నికోబర్ : మాజీ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి